టీటీడీ భూములపై వివాదం.. భూమన కరుణాకర్ రెడ్డి సీరియస్ కామెంట్స్!
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు చెందిన విలువైన భూములను టూరిజం శాఖకు బదలాయించడంపై పెద్ద వివాదం రేగింది. అలిపిరి రోడ్డులోని దాదాపు రూ.1500 కోట్ల విలువ గల 25 ఎకరాల భూమిని బదిలీ చేయడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన ...


























