Nagachaitanya: అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చైతన్య హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో నాగచైతన్య జోడిగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే నాగచైతన్యకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య సినిమాలలో తాను నటించనని కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా నటించను అంటూ స్టార్ కిడ్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య సినిమాలలో తాను నటించనని కొన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా నటించను అంటూ స్టార్ కిడ్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారనే వార్త వైరల్ గా మారింది.
సమంతనే కారణమా..
తండెల్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కి కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం కల్పించడంతో ఈమె తన సినిమాలలో నటించనని తేల్చి చెప్పారట చైతన్య సినిమాలలో ఈమె నటించకపోవడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే సమంతనే కారణమని తెలుస్తుంది. సమంత వరలక్ష్మీ ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు అయితే నాగచైతన్య వల్ల సమంత ఎన్నో బాతులు పడుతున్న నేపథ్యంలోనే నాగచైతన్య పై ఎంతో కోపం పెంచుకున్నటువంటి ఈమె తన సినిమాలలో నటించనని తేల్చి చెప్పారట.































