Connect with us

General News

భార్య ప్రైవేట్ ఫొటోలను FB లో పోస్ట్ చేసిన భర్త ..లైక్స్ రాకపోవడంతో ఆమెను ఏం చేసాడో తెలిస్తే షాక్

Published

on

పుర్రెకో బుద్ది అంటారు మన పెద్దోల్లు. అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు అని అర్థం. ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రబుద్దుడు చిత్రంగా ఆలోచించి అబాసుపాలు అయ్యాడు. తనకున్న సోషల్‌ మీడియా పిచ్చితో తన భార్యను దూరం చేసుకోవాలని చూశాడు. కాని అతడికి అక్కడి కోర్టు చివాట్లు పెట్టింది.అయినా కూడా అతడు భార్యతో కలిసి జీవితంచేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రపంచంలోనే అత్యంత వింత సంఘటనగా ఈ విడాకుల కేసును పరిగణించాలి. ఇప్పుడు ఆ వింత సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా సిడ్నీకి చెందిన స్టీవ్‌ జార్జ్‌ ఒక సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలో జాబ్‌ చేస్తున్నాడు. పెళ్లి అయ్యి మూడు సంవత్సరాలు అయిన ఆ వ్యక్తి తన భార్యకు సంబంధించిన కొన్ని ప్రైవేట్‌ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఆమెకు తెలియకుండా తీసిన ఫొటోలు మరియు ఆమెతో తను కలిసి ఉన్నప్పటి కొన్ని ప్రైవేట్‌ ఫొటోలను కూడా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడం జరిగింది.

దాదాపు 50 ఫొటోలను అతడు షేర్‌ చేశాడు. ఆ ఫొటోస్‌కు మొత్తంగా 2500 లైక్స్‌ రావాలని అతడు కోరుకున్నాడు. ఎందుకంటే అతడు గతంలో ఏ పోస్ట్‌ చేసినా కూడా వెయ్యి అంతకు మించి లైక్స్‌ వచ్చేవి. తన భార్య ప్రైవేట్‌ ఫొటోలకు అంతకు మించి లైక్స్‌ రావాలని అప్పుడే ఆమె తనకు సూట్‌ అని భావించాడు.ఆ ఫొటోలు పోస్ట్‌ చేసి వారం రోజు గడుస్తున్నా కూడా 500 లైక్స్‌కు మించలేదు. దాంతో ఫేస్‌బుక్‌లోని తన స్నేహితులకు తన భార్య నచ్చలేదని, ఆమెకు అంత అందం లేదని, ఆమెకు మంచి ఫిజిక్‌ కూడా లేదని వారు అభిప్రాయ పడుతున్నట్లుగా స్టీవ్‌ భావించాడు.

Advertisement

తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఉన్న స్నేహితులు అంతా కూడా ఆమెను తిరష్కరించారు. అంతమంది తిరష్కరించిన ఆమెతో నేను ఎలా సంసారం చేయాలని అతడు అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇంకా పిల్లలు కాలేదు కనుక ఆమెను వదిలించుకుని ఈసారి మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.అదే విషయాన్ని ఆమెకు చెప్పగా విడాకులు ఇచ్చేందుకు నో చెప్పింది. దాంతో అతడు కోర్టును ఆశ్రయించి, తన భార్య అందంగా లేదని, పెళ్లి అప్పుడు అందంగా కనిపించి నన్ను మోసం చేసిందని, ఇప్పుడు ఆమె అందంగా లేదని, సమాజంలో నా పరువు పోతుంది అంటూ కోర్టుకు చెప్పాడు.

ఫేస్‌బుక్‌లో తన భార్య ప్రైవేట్‌ ఫొటోలు పెట్టినా కూడా ఎక్కువ లైక్స్‌ రాలేదని, అందుకే ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అతడి మాటలకు కోర్టు న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెళ్లి సమయంలో ఆమె ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని వివాహంనాటి ఫొటోలను చూసి నిర్ధారణకు వచ్చారు.మెపై మోజు తీరిన తర్వాత ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నావు అంటూ స్వీవ్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు మంజురు చేసేందుకు నిరాకరించింది. కోర్టు విడాకులు ఇవ్వకున్నా కూడా తన భార్యతో మాత్రం కలిసి ఉండలేను అంటూ ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

అతడి మానసిక పరిస్థితి బాగాలేదని కొందరు అంటున్నారు. స్టీవ్‌ భార్య మాత్రం అతడు మారుతాడని ఎదురు చూస్తుంది. ఇలాంటి ప్రబుద్దులు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఉంది కదా..!

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!