తెలంగాణలో ఇంటర్మీడియాట్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాద్ద చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన తరువాత సర్కారు ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ అంత మంచిది కాదని అభిప్రాయపడింది.

CBSE, ICSE సహా కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు, ఫలితాల విధానంపై సాయంత్రం అధిక్కరిక ప్రకటన విడుదల చేయనున్నారు.































