ఏపీలో కొత్త రోగం.. వింత అరుపులతో కింద పడుతున్న ప్రజలు..?
ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే మరోవైపు కొత్త రోగాలు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు ప్రజలు కళ్లు తిరిగి వింత అరుపులతో పడిపోతూ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మరో ...

























