అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం గురించి బహిరంగ లేఖ రాసిన నారా భువనేశ్వరి..!
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నారా భువనేశ్వరి గురించి వైఎస్ఆర్ సీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబునాయుడు మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే తను ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రమే అసెంబ్లీ లోకి అడుగు పెడతానని శపథం చేసి బయటకు వెళ్లారు. ...

























