ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజల సంక్షేమమే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మద్యం ప్రియులకు ప్రయోజనం చేకూరేలా మద్యం ధరలను భారీగా తగ్గించింది. ప్రీమియం, మీడియంలో ప్రభుత్వం ఏకంగా 25 శాతం ధరలను తగ్గించింది....
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు వరుస శుభవార్తలు చెబుతోంది. రైతులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతుభరోసా, వైయస్సార్ జలకళ, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా...