Breaking News: 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ గా భావిస్తున్న యూపీతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.
భారతదేశానికి ఒక తెలుగు నాయకుడు ప్రధానిగా పని చేసిన మొదటి వ్యక్తి పీవీ నరసింహరావు. ఆ పదవిలో ఉన్న ఒకే ఒక్క తెలుగువాడు కావడం అందరికీ గర్వకారణం.
గత కొన్ని నెలల నుంచి హనుమంతుడి జన్మ స్థానం పై వివిధ రకాల వార్తలు వినిపించాయి. అయితే హనుమంతుని జన్మ స్థానం అంజనాద్రి అని తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అధికారిక ప్రకటన చేశారు....