ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పథకాలను ప్రజల ఇళ్ల దగ్గరకు చేర్చాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డ్ వాలంటీర్ల నియామకం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వీరికి 5,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తోంది. ...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ ఎప్పటినుంచి పెరుగుతుందనే అంశం గురించి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,250 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని ఆ పింఛన్ ను 2,500 రూపాయలకు పెంచుతున్నట్టు సీఎం ...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలలో పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడం గురించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో గుంటూరు జిల్లా అమరావతికి చెందిన సుధాకర్ ...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ నేటి నుంచి రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా పునాదిపాడులో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించనుంది. ఈరోజు ఉదయం 10.20 గంటలకు పునాదిపాడుకు చేరుకుని జగన్ ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!