ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన సర్దుబాటు ఛార్జీలను ( ట్రూ-అప్ ఛార్జీలను)నవంబర్ నెలలో వసూలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై సినీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పలు సంక్షేమ
గత వారం రోజుల నుంచి తీవ్ర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తీవ్రమైన వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమలు చేస్తున్న స్కీమ్ లలో వైయస్సార్…
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జగన్ సర్కార్ ఈ నెల…
జగన్ సర్కార్ కొన్ని రోజుల క్రితం రోడ్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి 1వ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ జలకళ, రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖ త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన ఉద్యోగాలను భర్తీ…