ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతున్నారు. నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా జగన్ సర్కార్ రాబోయే 24 నెలల్లో ఏకంగా 10,000 మంది నర్సులను నియమించుకునేందుకు ...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి విదితమే. తాజాగా జగన్ సర్కార్ రాష్ట్రంలోని మూడు మెగా పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న పెట్టుబడుల ...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం ఇంటర్ కు ఆన్ లైన్ లో అడ్మిషన్లు చేయాలంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ...
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కొత్త ఉద్యోగాలను కల్పించడంతో పాటు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి గత ప్రభుత్వానికి భిన్నంగా పరిపాలన సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితం ఏపీ ...
జగన్ సర్కార్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు సమస్యలు వేగంగా పరిష్కారమవుతుందని, అభివృద్ధి జరుగుతుందని జగన్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ ...
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థినులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహాయంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి హైకోర్టు మొట్టికాయలు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు జగన్ సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ...
ఏపీలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విద్య, వైద్య రంగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. నాడు నేడు కార్యక్రమం ద్వారా సీఎం జగన్ కార్పొరేట్, ...