పల్నాడు జిల్లా: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. Police notices ...
ఈ ఘటన ఒక శోకాంతిక ఘటన మాత్రమే కాదు, మన సమాజంలో నైతిక విలువలు ఎంతగా దిగజారాయో ప్రతిఫలించే ఉదాహరణ కూడా. పసివయసులోని బాలికపై బాలుడే లైంగిక దాడికి పాల్పడటం, మనం ఎదుర్కొంటున్న సమాజ దౌర్భాగ్యానికి అద్దం పడుతుంది. ఇది కేవలం ...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపుతోంది. వారిని పట్టుకోవడంలో పోలీసులుకు సవాల్ గా మారింది. వారం రోజుల వ్యవధిలో ఈ దొంగల ముఠా.. నాలుగు చోరీలు ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!