చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ RTC ఉద్యోగులకు ఒక శుభవార్తను అందించింది. RTC ఉద్యోగులు దురదృష్టవశాత్తు మరణించినప్పుడు, వారి కుటుంబాలకు అందించే అంత్యక్రియల ఖర్చులను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఇంతకుముందు రూ. 15 వేలుగా ఉన్న ఈ ఖర్చును ఇప్పుడు రూ. ...
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని ...
ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రంలో సరుకులను రవాణా చేసేవాళ్లకు శుభవార్త చెప్పింది. రవాణా ఛార్జీలను గతంతో పోల్చి చూస్తే భారీగా తగ్గించింది. ఏపీఎస్ఆర్టీసీ రవాణా ఛార్జీలను తగ్గించడం ద్వారా సరుకు రవాణా విస్తరణను మరింత పెంచవచ్చని భావిస్తోంది. 100 కిలోమీటర్ల లోపు దూరానికి ఏపీఎస్ఆర్టీసీ ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!