మరో కొత్త స్కీమ్ ప్రకటించిన కేంద్రం.. నిరుద్యోగులకు శుభవార్త..!
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఉద్యోగం కోల్పోయిన నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతోంది. తాజాగా మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన స్కీమ్ ను ప్రకటించింది. ఆత్మనిర్భర్ ...

























