నేటి నుంచే కొత్తచట్టం అమలు.. ఆవును చంపితే జైలుకే..?
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది. గోవధ నివారణ, సంరక్షణ చట్టం ఈరోజు నుంచి కర్ణాటక రాష్ట్రంలో అమలులోకి వచ్చింది. కొత్త చట్టం అమలులోకి రావడం వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఎవరైనా ఆవును చంపితే జైలు శిక్షను ...

























