ధర్మపురి, తమిళనాడు: ఇటీవల కాలంలో వివాహానంతరం జరుగుతున్న హత్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రేమ, విశ్వాసం అనే బంధాలను తుంచేసి, న్యాయమైన సంబంధాన్ని కొందరు క్రూరంగా అంతమొందిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన అదే విధంగా తీవ్రంగా కలిచివేసింది. ...