Featured3 years ago
మాస్క్ వేసుకోలేదని ప్రశ్నిస్తే… మా ఆయనకు ముద్దిస్తా ఆపుతావా అంటూ పోలీసుల పై ఆగ్రహం!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ప్రజల నిర్లక్ష్యం...