మాస్క్ వేసుకోలేదని ప్రశ్నిస్తే… మా ఆయనకు ముద్దిస్తా ఆపుతావా అంటూ పోలీసుల పై ఆగ్రహం!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో దేశంలోని పలు ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాలలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ విధంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ప్రజల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ప్రజలందరూ పూర్తిగా ...

























