నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ డిప్లొమా చదివిన వాళ్లకు శుభవార్త చెప్పింది. 70 డిప్లొమా ఇంజనీర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఒడిశా, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాలు చేయాల్సి...
ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020 – 21 డిప్లొమా పాసైన విద్యార్థుల కోసం ఇన్ఫోసిస్ ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్...