Tag Archives: director

Anushka Shetty: స్వీటీలో ఈ టాలెంట్ కూడా ఉందా… బ్లాక్ బస్టర్ సినిమాకు డైరెక్ట్ చేసిన అనుష్క!

Anushka Shetty: అనుష్క శెట్టి పరిచయం అవసరం లేని పేరు నాగార్జున పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఇలా సూపర్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనుష్క అనంతరం అరుంధతి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలోను ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సందడి చేసిన ఈమె బాహుబలి సినిమాతో మరింత సక్సెస్ సాధించారు. ఈ సినిమా ద్వారా ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. ఇక అనుష్క నటించిన అరుంధతి సినిమా ఏ స్థాయిలో అయితే సక్సెస్ అందుకుందో అదే విధంగా భాగమతి సినిమా కూడా సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమా అప్పట్లోనే 40 కోట్ల షేర్స్ రాబట్టాయి ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో కొంత భాగం అనుష్క డైరెక్షన్ చేశారని తెలుస్తుంది ముఖ్యంగా అనుష్క పాత్రకు సంబంధించిన సన్నివేశాలు అన్నిటిని ఆమె డైరెక్ట్ చేసుకున్నారట డైరెక్టర్ అందుబాటు లేని సమయంలో అనుష్కని ఈ సినిమాకు దర్శకత్వం వహించారని సమాచారం.

భాగమతి…

ఇక ఈ విషయం ఇన్ని రోజుల తర్వాత బయటపడటంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మా స్వీటీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ సంబరపడుతున్నారు. ఇలా డైరెక్టర్ గా ఈమె చేసిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడం విశేషం. ఇక బాహుబలి తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి అనుష్క ప్రస్తుతం తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

Trivikram Son: దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనన్న త్రివిక్రమ్ కుమారుడు… ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేనా?

Trivikram Son: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఇండస్ట్రీలో దర్శకుల పిల్లలు దర్శకుడిగాను హీరోగాను సక్సెస్ అయిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి.అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు కాగా ఇందులో ఒక అబ్బాయికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తాజాగా తన తన భార్య సౌజన్య వెల్లడించారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ భార్య సౌజన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన కుమారుడికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని సన్నివేశాన్ని బట్టి ఆ సన్నివేశానికి ఏ కెమెరా వాడారు ఏ లెన్స్ వాడారు అనే విషయాలను చాలా అలవోకగా చెప్పేస్తారని సౌజన్య వెల్లడించారు.ఇలా సౌజన్య చెప్పే మాటలను బట్టి చూస్తే తప్పకుండా త్రివిక్రమ్ కొడుకు ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.

Trivikram Son: డైరెక్షన్ అంటే ఎంతో ఆసక్తి…

అయితే ఇప్పటివరకు దర్శకుల కుమారులు దర్శకులుగా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సందర్భాలు లేవు కానీ ఈ రికార్డును త్రివిక్రమ్ కొడుకు బ్రేక్ చేస్తారేమో చూడాలి. తండ్రి సలహాలు సూచనల మేరకు త్రివిక్రమ్ కుమారుడు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.

Sreeleela: నటి శ్రీలీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో.. అసలేం జరిగిందంటే?

Sreeleela: శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమా ద్వారా నటి శ్రీ లీల హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా ఈమె నటనతో అందచందాలతో ఎంతోమంది అభిమానులతో పాటు పలువురు దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకుంది. దీంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం శ్రీ లీల చేతిలో అరడజనుకు పైగా సినిమా అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మకు బడా బ్యానర్లో స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చింది. దీంతో డేట్స్ ఖాళీ లేకపోవడంతో శ్రీ లీల ఇదివరకే కమిట్ అయిన ఓ సినిమా నుంచి తప్పుకోవడానికి ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే సదురు డైరెక్టర్ వద్దకు వెళ్లి తనకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని, ఆ కారణాలవల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని డైరెక్టర్ హీరోకి తెలియచేయడంతో ఆ హీరో సరాసరి శ్రీ లీలకు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.ఈ సందర్భంగా ఆ హీరో ఫోన్ చేసి ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలుదొక్కుకోవాలంటే ముందుగా మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉండాలి అని చెప్పారట.

Sreeleela: మాట మీద నిలబడే వ్యక్తిత్వం ఉండాలి…


ఇలా ఇచ్చిన మాట మీద నిలబడటం, అలాగే మనం చేసేపనికి 100% న్యాయం చేసినప్పుడే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు నిలబడగలమని లేదంటే అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరం కావాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్భంగా హీరో నటి శ్రీలకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.మరి శ్రీ లీలా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

కే.ఆర్. విజయ గారే ట్రైన్ లో వస్తానంటే ఇంద్రజకి ఫ్లైట్ కావాలట.. ఆమె కంటే గొప్పా.. : డైరెక్టర్ సాగర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా, ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత డైరెక్టర్ సాగర్ గారికి ఉందని చెప్పవచ్చు. ఈయన కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అయితే డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సాగర్ మూడు సార్లు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ సాగర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే సాగర్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా మౌళి క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో తెరకెక్కిన చిత్రం జగదేకవీరుడు. ఈ సినిమాలో ఎంతోమంది పేరున్న నటీ నటులు నటించారు.

ఈ క్రమంలోనే సాగర్ ఈ చిత్రంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ చిత్రంలో కె ఆర్ విజయ గారు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఎక్కువ భాగం మైసూరు, అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. కెఆర్ విజయ గారికి సొంతంగా ఫ్లైట్స్ ఉన్నప్పటికీ ఆమె బెంగళూరు ఫ్లైట్ లో వచ్చి బెంగళూరు నుంచి కారులో మద్రాసుకు రావడం ఇబ్బందిగా ఉందని, ట్రైన్లో వస్తానని చెప్పారు. విజయ గారు ఈ విధంగా చెప్పడంతో కె.ఆర్.విజయతో పాటు ఇంద్రజకి కూడా ట్రైన్ లో రమ్మని చెప్పాను.

ఈ క్రమంలోనే ఇంద్రజ మేనేజర్ దగ్గరికి వెళ్లి తనకు ట్రైన్ పడదని వాంతులవుతాయని చెప్పారు. ఇదే విషయం డైరెక్టర్ సాగర్ వద్దకు వెళ్తే.. ఇప్పటివరకు తాను ట్రైన్ లో వాంతులు అవుతాయన్న విషయం గురించి వినలేదు సరే ఇంద్రజ గారికి ఫ్లైట్ లో రమ్మనండి అని చెప్పారు. అయితే సెట్ లో ఉన్న అందరికీ సాగర్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఇంద్రజతో ఎవరు మాట్లాడకూడదు.ఏదైనా అవసరం వస్తే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పండి అంటూ అందరికీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పానని ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ చెప్పినట్లు సెట్ లో మూడు రోజులు ఎవరు ఇంద్రజతో మాట్లాడకపోవడంతో సరాసరి డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఏడ్చినట్లు డైరెక్టర్ తెలిపారు.అలా ఇంద్రజ ఏడవడంతో నువ్వు ట్రైన్లో జర్నీ చేస్తేనే వాంతులు చేసుకుంటావమ్మ, ఏడిస్తే కూడా వాంతులు చేసుకుంటావేమో ఏడవద్దు అంటూ ఇంద్రజకు చెప్పినట్లు ఈ సందర్భంగా ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన డైరెక్టర్ సాగర్ తెలిపారు.

Sapthagiri: తక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ డైరక్టర్ చేతికి చిక్కిన కమెడియన్…?

Sapthagiri: కమెడియన్ సప్తగిరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రం ద్వారా కమెడియన్ గా బాగా పాపులర్ అయిన సప్తగిరి ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా సప్తగిరి థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతూ డైరెక్టర్ మారుతి చేతికి చిక్కాడు. ఈ క్రమంలో మారుతి సప్తగిరికి చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది.

Sapthagiri: తక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ డైరక్టర్ చేతికి చిక్కిన కమెడియన్…?

సప్తగిరి నిజంగా థియేటర్ వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడని నమ్మితే మాత్రం మీరు పొరపాటు పడ్డట్టే. అవునండి ఇదంతా కేవలం సినిమా టికెట్ల రేట్ల గురించి ప్రజలకు క్లారిటీ ఇవ్వటానికి ఈ విధంగా చిత్ర బృందం ప్లాన్ చేసింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్క కమర్షియల్ సినిమా జులై 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా టికెట్ల రేటు గురించి ప్రేక్షకులలో సందేహాలు ఉన్నాయి.

Sapthagiri: తక్కువ రేట్లకు బ్లాక్ లో టికెట్స్ అమ్ముతూ డైరక్టర్ చేతికి చిక్కిన కమెడియన్…?

ఈ క్రమంలో ఈ వీడియో ద్వారా టికెట్‌ రేట్స్‌ పై ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో కమెడియన్ సప్తగిరి థియేటర్ వద్ద 150 రూపాయలకు బ్లాక్ టికెట్లు అమ్ముతూ పట్టుబడ్డాడు. ఈ క్రమంలో సినిమా టికెట్లు బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నావు అని మారుతి అడగ్గా.. సినిమాల్లోకి రాకముందు చిరంజీవిగారి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు.

సినిమా ప్రమోషన్ లో భాగమే…

బ్లాక్ లో ఒక టికెట్ ఎంతకీ అమ్ముతున్నావు అని మారుతి అడగ్గా..150 అని సప్తగిరి చెప్పాడు. అదేంటంటే కౌంటర్లో కూడా 150 కే టికెట్ ఇస్తున్నారు కదా. సినిమా ప్రమోషన్స్ లో కూడా బన్నీ వాసు గారు క్లియర్ గా చెప్పారు కదా పాత రేట్లకే ఈ సినిమా టికెట్ రేట్లు ప్రేక్షకులకి అందుబాటులో ఉంటాయని… నువ్వు వినలేదా అని అన్నాడు. నిజంగా పాత రేట్లకు ఈ సినిమా చూడచ్చా సార్ అని సప్తగిరి అంటాడు. ఈ “పక్కా కమర్షియల్” సినిమా టికెట్లను నాన్ కమర్షియల్ రేట్లకే ప్రేక్షకులకు అందజేస్తున్నాం అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.

Aham Brahmasmi: అహం బ్రహ్మాస్మి సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్..కారణం అదేనా?

Aham Brahmasmi: మంచు మోహన్ బాబు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు విలక్షణ పాత్రలో నటించిన నటుడు మంచు మనోజ్ అనంతరం హీరోగా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఈ క్రమంలోనే ఈయన గత కొంత కాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

Aham Brahmasmi: అహం బ్రహ్మాస్మి సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్..కారణం అదేనా?

మంచు మనోజ్ ఇకపై సినిమాలకు దూరమవుతూ పలు వ్యాపారాలను చూసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సమయంలో ఆ వార్తలను కొట్టి పారేసి ఈయనఅహం బ్రహ్మాస్మి అనే ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేశారు.ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమాను దాదాపు అందరు మరిచిపోయారు.

Aham Brahmasmi: అహం బ్రహ్మాస్మి సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్..కారణం అదేనా?

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా కోసం మనోజ్ కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు రావడంతో తిరిగి ఈ సినిమా పట్టాలెక్కుతోందని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం మనోజ్ ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందో లేదో తెలియని పక్షంలో దర్శకుడు ఈ సినిమా కోసం తాను ఎదురు చూడలేనని అందుకే ఈ సినిమాకి గుడ్ బై చెబుతూ మరొక హీరోతో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నారట.

మనోజ్ నుంచి వైష్ణవ్ దగ్గరకు వచ్చిన అహం బ్రహ్మాస్మి

ఈ క్రమంలోనే దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో మరో ప్రాజెక్టు మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో విడుదల చేయడంతో ఆ వీడియోలో డైలాగ్స్ వింటుంటే ‘అహం బ్రహ్మాస్మి’ ప్రాజెక్ట్ నే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మెగా హీరోతో చేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.

Ramgopal Varma: మహాభారతంలో నాకు నచ్చిన పాత్ర ద్రౌపతి.. అలాంటి ఉద్దేశం లేదంటూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వర్మ!

Ramgopal Varma: రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు.ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాలలో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున వివాదానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే వర్మ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ద్రౌపతి రాష్ట్రపతి అయితే మరి కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు? అంటూ వర్మ అభ్యంతరకరమైన ట్వీట్ చేశారు.

Ramgopal Varma: మహాభారతంలో నాకు నచ్చిన పాత్ర ద్రౌపతి.. అలాంటి ఉద్దేశం లేదంటూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వర్మ!

ఈ విధంగా వర్మ రాష్ట్రపతి అభ్యర్థి గురించి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈయన వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు వర్మపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయగా.. మరికొందరు వర్మ ఒక వేస్ట్ ఫెలో అని, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ramgopal Varma: మహాభారతంలో నాకు నచ్చిన పాత్ర ద్రౌపతి.. అలాంటి ఉద్దేశం లేదంటూ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వర్మ!

ఈ విధంగా వర్మ పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో చివరికి వర్మ తను ఉద్దేశపూర్వకంగా అలాంటి ట్వీట్ చేయడం లేదంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ నాకు మహాభారతంలో నచ్చిన పాత్ర ద్రౌపతి. ఇలాంటి పేరు చాలా అరుదుగా ఉంటుంది. ద్రౌపతి పేరు వినగానే అందుకు సంబంధించిన పాత్రల పేర్లు గుర్తుకు వచ్చాయి అని ట్వీట్ చేశారు.

రాష్ట్రపతి అభ్యర్థిని కించపరచడం సరికాదు…

తానం ఉద్దేశపూర్వకంగా ఎవరి సెంటిమెంట్లను కించపరచాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయలేదని వర్మ మరొక ట్వీట్ చేశారు. వర్మ ట్వీట్ పై స్పందిస్తూ బిజెపి నేత జీఎల్ వీ వర్మ లక్ష్మణ రేఖ దాట్టోద్దని ఆయనను హెచ్చరించారు. రాష్ట్రపతి అభ్యర్థిపై ఇలాంటి విమర్శలు సరికాదని, ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పెట్టాలి అంటూ ఈయన వర్మను ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు. మొత్తానికి వర్మ తను చేసిన ట్వీట్ పై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో చేయలేదని మరొక ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Gopichand: పది వేల రూపాయల కోసం ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి అడిగిన గోపీచంద్.. డైరెక్టర్ షాకింగ్ సమాధానం!

Gopichand: టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా,హీరోగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు గోపీచంద్ ఎన్నో సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. అయితే ఈయన సినీ కెరీర్ లో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి.ఒకానొక సమయంలో గోపీచంద్ కెరియర్ పూర్తిగా అయిపోయిందనుకున్న తరుణంలో సిటీ మార్ సినిమా ద్వారా మరోసారి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు.

Gopichand: పది వేల రూపాయల కోసం ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి అడిగిన గోపీచంద్.. డైరెక్టర్ షాకింగ్ సమాధానం!

ఇకపోతే తాజాగా గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జులై 1వ తేదీ విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Gopichand: పది వేల రూపాయల కోసం ఆ డైరెక్టర్ కి ఫోన్ చేసి అడిగిన గోపీచంద్.. డైరెక్టర్ షాకింగ్ సమాధానం!

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా గోపీచంద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కమర్షియల్ అంటే డబ్బు విషయంలో చాలామంది ఎంతో కమర్షియల్ గా ఉంటూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ గోపీచంద్ ని ప్రశ్నిస్తే మీకు అర్జెంటుగా 10000 కావాలని ఫోన్ చేసి అడిగితే ఎవరు వేస్తారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ సమాధానం చెబుతూ డైరెక్టర్ మారుతి గారు అని చెప్పారు.

ఈ క్రమంలోనే మారుతి గారికి ఫోన్ చేసి తనకు ఒక్క నిమిషంలో పదివేల రూపాయలు కావాలి అర్జెంట్గా వేయమని చెప్పారు. ఈ విధంగా గోపీచంద్ 10,000 కావాలని అడగడంతో మారుతి మాట్లాడుతూ అదేంటి ఏదో 10 లక్షలు కావాలని అడిగావ్ అన్న అంటూ సమాధానం చెప్పారు. పదివేలే కదా వెంటనే నీ నెంబర్ పంపించు వేస్తాను అని సమాధానం చెప్పారు.

పది లక్షలు అన్నట్టు అడిగావన్నా..

ఇక గోపీచంద్ గూగుల్ పే నెంబర్ కి సెండ్ చేయమని చెప్పగా మారుతీ నిమిషంలో పదివేల రూపాయలు తన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా మారుతి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు.

Vikram Movie: చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా బతికాడంటూ ప్రశ్నించిన నెటిజన్.. నెటిజన్ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

Vikram Movie: యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 3వ తేదీ విడుదల అయ్యి అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో కమల్ హాసన్ దర్శకులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Vikram Movie: చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా బతికాడంటూ ప్రశ్నించిన నెటిజన్.. నెటిజన్ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

ఇకపోతే ఈ సినిమా మంచి విజయం అందుకున్న తరుణంలో డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.ఈ క్రమంలోనే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు ఈయన తనదైన శైలిలో సమాధానాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నెటిజన్ల నుంచి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురవడంతో సమాధానాలు చెప్పిన డైరెక్టర్ లోకేష్ కు ఒక నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.

Vikram Movie: చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా బతికాడంటూ ప్రశ్నించిన నెటిజన్.. నెటిజన్ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ !

ఈ సందర్భంగా నెటిజన్ ప్రశ్నిస్తూ ఖైదీ సినిమాలో చనిపోయిన అర్జున్ దాస్ క్యారెక్టర్ విక్రమ్ సినిమాలో ఎలా బ్రతికి ఉంది. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను అంటూ నెటిజన్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే లోకేష్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ… ఖైదీ సినిమాలో నెపోలియన్ కొట్టడం వల్ల అర్జున్ దాస్ చనిపోలేదు. ఆయన దౌడ మాత్రమే విరిగిపోయింది. ఇకపోతే విక్రమ్ సినిమాలో అన్బు గొంతుపై మీరు కుట్లను చూడొచ్చు. దీని గురించి ఖైదీ 2 లో వివరణ ఇస్తానని ఈ సందర్భంగా డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

ఖరీదైన కారును బహుమానం..

ఇక ఈ సినిమా విడుదలై వారం రోజుల అయినప్పటికీ ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా కాలం తర్వాత డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కు భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన కమల్ హాసన్ డైరెక్టర్ కు ఊహించని విధంగా కోటి రూపాయల కారు బహుమతిగా ఇచ్చారు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్లకు ఎంతో విలువైన బహుమతులను అందజేశారు.ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం ఉంటుందని కమల్ హాసన్ వెల్లడించారు.

Nagarjuna: “నాగార్జునతో సినిమా వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపొయింది..” డైరెక్టర్ వీరభద్రం షాకింగ్ కామెంట్స్ !

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన స్టార్ హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తొలిసారిగా విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాగార్జున ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. పైగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Nagarjuna: నాగార్జున వల్ల ఈ డైరెక్టర్ కెరీర్ నాశనం అయ్యిందా..!

ఇక ఈయన ఏ డైరెక్టర్ సినిమాకైనా తేడా చూపించకుండా వారికి అవకాశాలు ఇస్తాడు. ఆ సినిమాలు ప్లాప్ అయినా మళ్లీ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్ లో హోస్టింగ్ తో ఓ రేంజ్లో దూసుకుపోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈయన వల్ల కో డైరెక్టర్ కెరీర్ నాశనం అయింది అని.. దాంతో ఆ దర్శకుడికి నాగార్జున వల్ల విభేదాలు వచ్చాయని గతంలో బాగా వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా దీని గురించి ఆ డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. వీరభద్రం చౌదరి.

ఈయన దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నాగార్జున నటించిన బాయ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ నాగార్జున కెరీర్లో ఇది చాలా ఘోరమైన సినిమా అనే చెప్పాలి. ఈ సినిమాతో ఊహించని రిజల్ట్ సొంతం చేసుకున్నాడు నాగార్జున. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో నాగార్జున చాలా నిరాశ చెందాడు.

Nagarjuna: నాగార్జున వల్ల ఈ డైరెక్టర్ కెరీర్ నాశనం అయ్యిందా..!

నాగార్జునతో తనకు విభేదాలు లేవన్న డైరెక్టర్..

బాయ్ కథ హిలేరియస్ కథ అని.. కానీ చేసిన మార్పుల వల్ల సినిమా సీరియస్ కథ గా మారింది అని అన్నాడు. ఈ సినిమాలో కామెడీ లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది అని అన్నాడు. సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయిన డైరెక్టర్ అదే బాధ్యత అని కూడా అన్నాడు. ఇక భాయ్ సినిమా వల్ల తనకు నాగార్జునకు విభేదాలు లేవని అన్నాడు. కానీ నాగార్జున వల్లే ఆయనకు పరోక్షంగా కెరీర్ దెబ్బతిన్నదని అర్థమవుతుంది.