ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్లో గెలుపు కోసం కేసీఆర్ ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎన్ని ప్రలోభాలకు పెట్టిన నియోజకవర్గ ప్రజలు తనవెంటే ఉంటారన్నారు. ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!