బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు. ప్రతీ ఒక్కరు లొట్టలేసుకొని మరీ తింటారు. వారి కోసం ఇప్పుడు చెప్పే న్యూస్. ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థినులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహాయంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి...
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమపై వర్షాల ప్రభావం అంతగా లేకపోయినా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో పాల ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లీటర్ పాల ధర 50 రూపాయలకు అటూఇటుగా ఉంది. అయితే ఏపీలోని ఆ గ్రామాల్లో మాత్రం పాలు ఉచితంగా పోస్తారు. వినడానికి...