మరో వేవ్ కు సిద్ధంగా ఉండండి… బాంబు పేల్చినా కేంద్రం!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రరూపం దాల్చుతోంది.ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.మరో వైపు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులను చూసి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా ...

























