డ్యామ్ లీకవుతుంటే సుమలతను అడ్డంగా పడుకోబెట్టాలంటూ .. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం!
కర్ణాటకలోని కృష్ణ రాజ సాగర్ జలాశయానికి పగుళ్ళు ఏర్పడ్డాయని… డ్యామ్ చుట్టుపక్కల అక్రమ మైనింగ్ కారణంగానే డ్యామ్ పగుళ్ళు ఏర్పడుతోందని మాండ్య ఎంపీ, నటి సుమలత తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నటి సుమలత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కర్ణాటక మాజీ ...

























