‘జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు..’ హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు !
ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎవరిని టచ్ చేయకూడదో వారినే టార్గెట్ చేశారని ఆమె ...





























