20 ఏళ్లకే కిడ్నీలో రాళ్లు.. యువతలో పెరుగుతున్న కొత్త హెల్త్ అలర్ట్!
ఇటీవల యువతలో కిడ్నీ సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిన కిడ్నీ రాళ్లు, మూత్రపిండాల సమస్యలు ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో కూడా సాధారణమవుతున్నాయి. జీవనశైలిలో ...

























