కరోనా మృతుల కుటుంబాలలో పెరుగుతున్న మానసిక జబ్బులు.. కారణం అదేనంటున్న నిపుణులు!
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తూ ఎంతోమంది ప్రాణాలను తీసింది. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.ఈ విధంగా కరోనా బారిన పడి మరణించిన వారి కుటుంబాలలో ఎన్నో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని తాజాగా నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ...

























