భారీ స్మార్ట్ టీవీని లాంచ్ చేసిన షియోమీ.. ఏకంగా 75 అంగుళాలు!
ఎంఐ కంపెనీ మన దేశంలో స్మార్ట్ టీవీ ని లాంచ్ చేసింది. ఈటీవీ ఏకంగా 75 అంగుళాల పొడవు ఉంది. అదే ఎంఐ క్యూ ఎల్ఈడి టీవీ 75. మనదేశంలో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన టీవీలలో షియోమీ టీవీ ఇదే.ఎంఐ క్యూఎల్ఈడీ ...

























