విడాకులు తీసుకున్న తన మాజీ భార్యకు కోర్టు ఆదేశాల మేరకు నెలకు రూ.6,000 భరణం చెల్లించేందుకు ఓ యువకుడు దొంగతనాలకు పాల్పడిన ఘటన నాగ్పూర్లో వెలుగులోకి వచ్చింది. గణపతినగర్, మన్కాపూర్కు చెందిన 28 ఏళ్ల కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే యువకుడిని ...
అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అకస్మాత్తుగా అతడు ఇటీవల చనిపోయాడు. అయితే అతడి చావుకు కారణం భూవివాదాలే కారణం అంటూ పోలీసులు కూడా అనుకున్నారు. విచారణ చేపట్టిన తర్వాత కూడా వాళ్లు అదే అనుకున్నారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన ...
దేశంలో ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమాయకులను టార్గెట్ చేసి సైబర్ మోసగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల బ్యాంక్ ఖాతాలో 9 ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!