అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అకస్మాత్తుగా అతడు ఇటీవల చనిపోయాడు. అయితే అతడి చావుకు కారణం భూవివాదాలే కారణం అంటూ పోలీసులు కూడా అనుకున్నారు. విచారణ చేపట్టిన తర్వాత కూడా వాళ్లు అదే అనుకున్నారు....
దేశంలో ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమాయకులను టార్గెట్ చేసి సైబర్ మోసగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం...