టాలీవుడ్ సినీ నటుడు కృష్ణుడునీ సైబరాబాద్ పోలీసులు వారి కస్టడీలోకి తీసుకున్నారు. అసలు ఈ నటుడిని పోలీసులు అరెస్టు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… కృష్ణుడు కొందరు స్నేహితులతో కలిసి మియాపూర్ లోని ఒక విల్లాలో పేకాట ...
రమ్య హత్య కేసు నిందుతుడు శశి క్రిష్ణ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. బిటెక్ చదువుతున్న రమ్యను ప్రేమకోసం వేధించేవాడని తెలిపారు. రమ్య పై దాడి జరుగుతుంటే పక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉండి ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆంక్షలను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల ప్రస్తుతం పోలీసులను చూస్తే ప్రజలు భయంతో ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఈ ...
సాధారణంగా మనకు ఎవరైనా అప్పు చెల్లించాలి అంటే వారికి కొద్ది రోజులు గడువు ఇస్తాము. అయినా చెల్లించకపోతే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తాం.కానీ ఇక్కడ దుండగలు మాత్రం తమకు అప్పు చెల్లించలేదని ఒక రెస్టారెంట్ పై దాడి చేసిన సంగతి ...