Nagababu: పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఈయన నరేంద్ర మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసి పలు విషయాల గురించి చర్చలు జరుపుతున్నారు. ఇలా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లడం ...
రాజ్యసభలో జరిగిన దాడి గురించి చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపీలపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాక గత సంఘటన దృష్టిలో పెట్టుకొని చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను ప్రివిలేజ్ కమిటీ అప్పగిస్తారని ...
రాజ్యసభలో మహిళా ఎంపీలపై దాడి ఆరోపణలను కేంద్రం ఖండించింది. విపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. దాడి ఘటనకు సంబంధించిన సిసి ఫుటేజ్ ను కేంద్రం విడుదల చేసింది. కాగా సభాపతి స్థానం వద్దకు విపక్ష ఎంపీలు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకోవడం ...
ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. 127వ రాజ్యాంగ సవరణ చట్టంగా దీనిని రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టగా.. ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కించుకుంది. త్వరలో రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. సామాజిక న్యాయం, సాధికారత ధ్యేయంగా మంత్రి ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!