ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ను ప్రకటించారు సీఎం కేసీఆర్. సింగరేణి సంస్థ లాభాల్లో 29 శాతం వాటాను బోనస్గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
సింగరేణి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 372 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. లోకల్ అభ్యర్థులతో పాటు నాన్ లోకల్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు....
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సింగరేణి సంస్థ శుభవార్త చెప్పింది. 651 ఉద్యోగాల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ లభించింది. సింగరేణి సంస్థ ఎండీ శ్రీధర్ ఈ ఏడాది మార్చి నెలలోపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని...