సోమనాథ్లో మోదీ ప్రత్యేక పూజలు.. 11 పుణ్యక్షేత్రాల జలాలతో శివాభిషేకం!
గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయం మరోసారి ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడింది. ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘అమృత్ పర్వ్’ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుంచి ...

























