ఒకే చోట నాలుగు దేవతలు… ఈ ఆలయం ప్రత్యేకత ఇదే!
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉన్న శ్రీ కామాఖ్య లలితా శ్యామల వారాహి శక్తిపీఠం భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ ఆలయం ప్రత్యేక పూజలు, శక్తి ఆరాధనలతో మరింత ప్రాచుర్యం పొందుతోంది. తెలంగాణలోనే కాకుండా ...



























