అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ, అధికారంలో ఉన్న ...