ఇళ్లపై దాడులు, మహిళలపై బూతులు.. ఇదే మాదిరిగా మా వాళ్లూ దాడులు చేస్తే బాగుంటుందా? జగన్ ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విమర్శలకు ప్రతివిమర్శలు సాధారణమని, కానీ ఇళ్లపై దాడులు చేసి మనుషులను చంపేస్తారా ...



































