కొడంగల్ లో విషాదం.. అంబులెన్స్ లేక మృతదేహాన్ని తోపుడు బండిపై తరలించిన పోలీసులు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో మానవత్వం లేని ఒక దయనీయమైన సంఘటన చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు మృతదేహాన్ని తోపుడు బండిపై ...


























