ADVERTISEMENT

Tag: telangana

రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలుచేస్తాం_ సీఎస్

కరీంనగర్ లో దళిత బంధు పై సోమేష్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు పై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని అన్ని ...

తెలంగాణలో అనాధలు ఉండరు_ మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణాల ఇక అనాథలు ఉండరన్నారు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. హోమ్స్ లలో ఉండే పిల్లలకు అన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అనాథ పిల్లల సంక్షేమానికి గొప్ప విధానం తీసుకుని ...

దళిత బంధుకు ఆదిలోనే అడ్డంకి!

తెలంగాణ ప్రభుత్వం ప్రవేపెడుతున్న దళిత బంధుకు ఆదిలోనే నిరసన సెగ తాకింది. హుజరాబాద్ లో ప్రారంభం అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో.. కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామంలో కొంత మందిని ఎంపిక చేయడంపై గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కాగా ...

ఇండియా పోస్టు నుంచి శుభవార్త.. ఆ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం..

ఇండియా పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను ఇండియా పోస్ట్ రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం

యవ్వనం తిరిగిరానిది_ మంత్రి ఎర్రబెల్లి

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు. యవ్వనం తిరిగిరాని గొప్ప అనుభూతి అన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నాటి తమ గత స్మృతులను మంత్రి గుర్తు చేసుకున్నారు. కాగా దేశం 35.6 కోట్ల మంది ...

ఉద్యోగుల కేడర్లు ఖరారు.. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు

ఉద్యోగ నోటీఫికేషన్లకు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముందుగా కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్‌ కేడర్లగా విభజించింది. తీవ్ర కసరత్తు అనంతరం ఉద్యోగాల క్యాటగిరీలను ఫైనల్ చేస్తూ ప్రభుత్వ ...

nagarjuna sagar

కృష్ణా నదీ జలాల పిటిషన్​ మరో ధర్మాసనానికి బదిలీ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా నదీ జలాల వివాదంపై దాఖలైన ఏపీ పిటిషన్‌‌ను మరో ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం కొర్టు. పిటిషన్‌‌ను నిశితంగా గమనించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. న్యాయపరంగానే సమస్య ...

తెలంగాణలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1,08,921 శాంపిల్స్‌ పరీక్షించగ వాటిలో 609 మందికి పాజిటివ్‌గా నమోదైంది. నలుగురు మృతిచెందారు. ఇక పాజీటివ్ వచ్చిన వారిలో 647 మంది కోలుకున్నారు.. ...

ఇకపై 57 ఏళ్లు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్.. ఆదేశాలు జారీ చేసిన సీఎం!

తెలంగాణలో ఇకపై 57 సంవత్సరాలు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్ అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో 60 సంవత్సరాలు వచ్చిన వారందరికీ ఆసరా పెన్షన్ కింద 2116 రూపాయలను అందిస్తున్నారు. ఇకపై ఈ పెన్షన్ ...

ఏసీబీకి చిక్కిన పోలీసులు.. లంచం ఇవ్వనిదే ఒక్క పని జరగదు?

పోలీసులంటే చట్టాన్ని గౌరవిస్తూ న్యాయాన్ని కాపాడాల్సిన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నవారిగా భావిస్తారు. కానీ చాలా మంది తమ వృత్తికి అన్యాయం చేస్తూ అన్యాయానికి మద్దతుగా నిలబడుతున్నారు. పోలీసులు అడ్డగోలుగా సంపాదిస్తూ అవినీతికి తెరలేపుతున్నారు. ఇటువంటి అవినీతి పోలీసులపై అవినీతి నిరోధక ...

Page 13 of 17 1 12 13 14 17

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!