దసరా పండుగ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ నవరాత్రులు పూజలు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రకాల పేర్లతో అలంకరించి.. భిన్న రకాల ఫలహారాలను తయారు చేసి నైవేద్యంగా పెడతారు. ఈ నవరాత్రులు 2021 అక్టోబర్ 7 నుంచి ప్రారంభమై ...
సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్నో అనురాగాలు, ఆప్యాయతలు, కొట్లాటలు మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే ఇవి కేవలం కొద్ది సమయం వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత యధావిధిగా భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ...
ఎవరికైనా అధికారం అనేది పేదలకు సేవ చేయడానికి మాత్రమే ఉంటుంది. దానిని దుర్వినియోగం చేస్తే.. ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా దానికి తగిన శిక్షను అనుభవిస్తారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ ను గ్రామ సమస్యలపై నిలదీసినందుకు గ్రామస్తుడిని ...
ప్రస్తుతం సమాజంలో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజూ ఎదో ఒక చోట ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిర్భయ, దిశా లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి ...
ట్యాక్సీ డ్రైవర్ గా అతడు పనిచేస్తున్నాడు. వివాహం అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతి అతడి ట్యాక్సీలోనే ఇంటికి.. మరియు ఆసుపత్రికి వెళ్తూ ఉండేది. దీంతో పెళ్లైన అతడితో ప్రేమలో పడింది. కానీ అతడు.. ...
ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆరేళ్ల వయస్సున్న ఆడపిల్ల నుంచి ఆరవై ఏళ్ల వయస్సున్న వృద్ధురాలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా జరిగిన ఘటన సమాజం ఎటుపోతుందా ...
సామాన్యులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసర సరుకుల పెరుగుదలతో పాటు వంటనూనె, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు వాణిజ్య సిలిండర్ ధర అమాంతం పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచింది. దాదాపు ...
తెలంగాణలో బిసి బంధు అమలు చేయాలన్నారు బిసి సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. బిసి బంధు పై సీఎం కేసీఆర్ మౌనం వీడాలని అన్నారు. ఈ నెల 24న అన్ని జిల్లాలో సత్యాగ్రహ దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ బిసి ...
హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ ...
తెలంగాణ ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో జరుపుకుంటున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవం మనదేశ చరిత్రలో గొప్పదినమని అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని ...