విజయవాడలో వర్గపోరు..టీడీపీ నాయకుడిని నెట్టేస్తూ బూతులతో రెచ్చిపోయిన బీజేపీ నాయకులు!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వాములైన టీడీపీ, బీజేపీల మధ్య వర్గపోరు వీధుల్లోకి చేరింది. విజయవాడలోని వన్ టౌన్ రథం సెంటర్లో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చివరకు తోపులాట, దుర్భాషల వరకు దారితీసింది. ఏం జరిగింది? ...
































