ధోనీ కోసం 1400 కిలో మీటర్ల నడక.. కానీ చివరకు అతడికి నిరాశే మిగిలింది..
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి అగస్టు 15 నాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి అయింది. ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే 2007 టీ20 వరల్డ్ కప్, 2011 లో ...

























