Connect with us

Featured

“పవన్ రాజాకీయాలలో ఉండడు.. ఆయన జాతకమే అంత..” సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన కామెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరమన

Published

on

పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై సంచలన కామెంట్స్ చేశాడు జ్యోతిష్యుడు వేణు స్వామి. రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మరింత దుర్భరమని.. మానుకోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. దీంతో వేణు స్వామి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో మంటలు రగిలించాయి. పవన్ డై హార్డ్ ఫ్యాన్స్ వేణు స్వామిపై మండి పడుతున్నారు.

ఇక.. నాగచైతన్య, సమంత విడిపోతారంటూ మూడేళ్ళ క్రితం సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రీసెంట్‌గా కూడా.. నాకు అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి కోపం లేదు.. అఖిల్ ఎంగేజ్ మెంట్ అయినప్పుడు అది క్యాన్సిల్ అవుతుందని చెప్పాను.. అలాగే జరిగింది. నాగచైతన్య, సమంతలకు మ్యారేజ్ అయిన తరువాత ప్రాబ్లమ్స్ వస్తాయని అన్నాను.

అలాగే జ‌రిగింది.. అని ఆయ‌న తెలిపారు. అవ‌న్నీ అచ్చం ఆయ‌న చెప్పిన‌ట్టుగానే జ‌ర‌గ‌డం విశేషం. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండలేరని నేను చెప్పడం కాదు.. ఆయన జాతకమే చెప్తుంది. 2024 నాటికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరు. ఆయనే లేనప్పుడు పార్టీ ఎక్కడ ఉంటుంది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వేణుస్వామి.

ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే కాదు.. మూడు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగానే జగనే ఉంటారని జోస్యం చెప్పాడు. ఒక వేళ జగన్ ను టార్గెట్ చేయాలంటే.. 2022 ఏప్రిల్ 25లోపు టార్గెట్ చేయాలన్నారు. ఎందుకు అంటే ఆయనకు అష్టమశని నడుస్తోంది. అది దాటింది అంటే ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 2019 లో జగన్ కు జాతకపరంగా మంచి స్టార్ట్ కాగా.. అది 2020 ఏప్రిల్ 1వ తేదీకి క్లోజ్ అవుతుందన్నారు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Samantha: సింపతి క్వీన్ అంటూ సమంత  పై ట్రోల్స్… సమంత రియాక్షన్ ఇదే?

Published

on

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత ఒకరు. సమంత మయోసైటీస్ వ్యాధి కారణంగా కొన్ని రోజులపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే గతంలో యశోద సినిమా సమయంలో ఈమె సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. కానీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన బాధ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత ఇంటర్వ్యూ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకొని ఏడవటంతో చాలామంది ఈమె పట్ల నెగిటివ్ కామెంట్లు చేశారు. సింపతి క్వీన్ అంటూ ట్రోల్ చేశారు.

తాజాగా ఈ ట్రోల్స్ పై సమంత స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది నేను కన్నీళ్లు పెట్టుకొని నా బాధను బయటకు చెప్పగా నన్ను ట్రోల్ చేశారు. ఆ సమయంలో నేను పడిన బాధ కష్టం నాకు మాత్రమే తెలుసు. ఇక నేను మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డాను అనే విషయం చెప్పకపోయి ఉంటే మరింత ఘోరంగా ట్రోల్ చేసేవారు.

Advertisement

ఆ బాధ నాకే తెలుసు…
నా బాధ గురించి ఆలోచించకుండా నన్ను ట్రోల్ చేసిన వారి గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా తన పట్ల విమర్శలు చేస్తున్న వారికి కూడా సమంత ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఇక సమంత ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారనే తెలుస్తోంది. త్వరలోనే ఈమె ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి పూర్తిగా సిద్ధమయ్యారని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: కాబోయే భర్త అలాగే ఉండాలి.. మనసులో కోరికలు బయటపెట్టిన అనన్య?

Published

on

Ananya Nagalla: మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనన్య నాగళ్ళ. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదలైంది హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విడుదలకు ముందు ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా అనన్య నాగళ్ళ జబర్దస్త్ బ్యూటీ రీతు చౌదరీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నటువంటి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా విశేషాలతో పాటు ఎన్నో వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.

ఈ క్రమంలోనే రీతూ అనన్యను  ప్రశ్నిస్తూ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అతనిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనే విషయాల గురించి ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తనకు కాబోయే భర్త గడ్డంతో కచ్చితంగా ఉండాలని ఈమె తెలిపారు.

Advertisement

గడ్డం తప్పకుండా ఉండాలి..
ఇక తన హైట్ తన ఇన్కమ్ వంటి వాటి గురించి నాకు ఏమాత్రం పట్టింపు లేదు కానీ చూడగానే నన్ను ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి నన్ను సంతోషంగా చూసుకునే వ్యక్తి అయితే చాలు అంటూ ఈ సందర్భంగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి ఏంటి అనే విషయాల గురించి ఈ సందర్భంగా తన మనసులో ఉన్నటువంటి కోరికలను బయటపెడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!