తెలంగాణాలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే… అయితే ఈరోజు గురువారం గాంధీ…
భద్రాచలం క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్నీ రేపు (అనగా గురువారం) నిరాడంబరంగా నిర్వచడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం భద్రాద్రి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు.…
ఢిల్లీ లోని మర్కజ్ భావం భవన్ లో జరిగిన ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి మత ప్రచారకులు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో దక్షిణాది రాష్ట్రాల…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మర్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం…
దేశంలో 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అందరు విరివిగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి విజ్ఞప్తికి బాలీవుడ్ నటుడు…
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త చెప్పారు తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్.…
ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్ లోను విస్తరిస్తుంది. ఇప్పటికీ దేశంలో 900లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 వరకు కరోనా మరణాలు…
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యావత్ భారతదేశం మొత్తం లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ మహానగరాన్ని లాక్ డౌన్…
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం సృష్టిస్తుంది. ఎక్కడో చైనాలో మొదలైన కోవిడ్-19 ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. మన దేశంలో కూడా రోజు రోజుకు…
కరోనా వైరస్ ప్రస్తుతం ఎక్కడ చుసిన ఇదేమాట… యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చెస్తున్న మహమ్మారి కరోనా. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ వైరస్ ప్రభావంతో లాక్ డౌన్…