ఏలూరు జిల్లా నర్సాపురం రుస్తుంబాధకు చెందిన సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆయన పెన్సిల్ లిడ్పై హనుమంతుడి రూపాన్ని అత్యంత సూక్ష్మంగా చెక్కి భక్తి, ...
విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త ఆకర్షణ చేరింది. సముద్ర తీర సోయగాలకు ప్రసిద్ధి చెందిన కైలాసగిరిపై భారీ త్రిశూలం ఏర్పాటు చేయడంతో పర్యాటకుల దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్పై పడింది. ఇప్పటికే శివపార్వతుల విగ్రహాలు, రోప్వే, టాయ్ ట్రైన్, గ్లాస్ ...
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ గడిపే యర్రంశెట్టి రామకృష్ణ, శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఉన్న తన గాఢమైన విశ్వాసాన్ని ఒక వినూత్న కళాఖండంగా మలిచాడు. లక్షకు ...
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో, క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉండే సమయం కూడా ఎక్కువవుతోంది. ముఖ్యంగా రద్దీ రోజుల్లో భక్తులు 18 నుంచి 24 గంటల వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ...