Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
Roja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఈ బియ్యం టాంపరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికలలో భాగంగా కూటమీ ప్రభుత్వానికి ఏకంగా 164 స్థానాల విజయం సాధించింది. వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం ...


























