రైతులకు శుభవార్త.. పొలం పత్రాల ఆధారంగా రుణం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా ఒక నిర్ణయం అమలులోకి వఛ్చింది. స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ద్వారా రైతులు ఇకపై సులభంగా రుణాలు పొందగలుగుతారు. సహకార బ్యాంకులు, సంఘాల ద్వారా రైతులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ దేశంలో కరోనా ...

























