ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలందరూ ఈ మహమ్మారి పట్ల ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరస్ తీవ్రరూపం దాల్చడంతో రోజురోజుకు అధికంగా కేసులు నమోదు అవడమే కాకుండా మరణాల సంఖ్య...
కరోనా రెండవ దశ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ సమయంలోనే బాధితులకు తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండవ దశ...