ADVERTISEMENT

Tag: delhi

ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన కెసిఆర్ భార్య శోభ.. కుటుంబం మొత్తం ఢిల్లీలోనే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గతంలో ఈమె కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా నుంచి

దేశ రాజధానిలో ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పుల మోత.. వాంటెడ్ క్రిమినల్ కన్నుమూత..

దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు, అత్యాచారాలకు అడ్డాగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక క్రైం అక్కడ నుంచి వస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా.. అక్కడ తాజాగా కాల్పులు కలకలం రేపాయి.రోహిణి కోర్టులో గ్యాంగ్ వార్ జరిగింది. ఆ తుపాకుల శబ్దంతో ...

మహిళలకు ఢిల్లీలో రక్షణ లేదు.. దానికి ఉదాహరణ నాదే: బాలీవుడ్ నటి నిఖిత రావల్

ఢిల్లీలోని శాస్త్రి నగర్‌లో తుపాకీతో తనను కొందరు దుండగులు బెదిరించి దాదాపు రూ.7 లక్షల వరకు దోచుకున్నట్లు బాలీవుడ్ నటి నిఖిత రావల్ చెప్పుకొచ్చారు. ఆ భయంకరమైన ఘటన గురించి ఆమె మాట్లాడారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఏ పని చేయాలన్నా ...

వీడియో వైరల్ :అమ్మాయిలకు ఎగరడానికి రెక్కలు ఇవ్వండి.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..!

మన సమాజం రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొందరు మాత్రం ఎంతో అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ అమ్మాయిల పట్ల కొన్ని చోట్ల వివక్షత చూపుతూనే ఉన్నారు. అమ్మాయిలు కేవలం ఇంటి పని, వంట పనికి మాత్రమే పరిమితమని భావిస్తున్నారు. అయితే ఈ ...

కరోనా బాధితులను కలవరపెడుతున్న మరో వైరస్… ఏమిటంటే?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ బారిన పడిన వారిని వివిధ రకాల బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ వంటి వివిధ రకాల వైరస్ లు వ్యాప్తి చెంది ప్రజలను ...

చనిపోయి ఐదుగురి ప్రాణాలు కాపాడిన చిన్నారి.. ఎలా అంటే..?

ఆ పాప వయస్సు కేవలం 20 నెలలు. ఊహ కూడా ఆ పాపకు తెలిసీ తెలియని వయస్సు. ఇంత చిన్న వయస్సులో ఆ పాప ఏకంగా ఐదుగురి ప్రాణాలను కాపాడింది. పాప ఈ లోకానికి దూరమైనా ప్రాణదాతగా నిలిచి ఐదుగురి ప్రాణాలు ...

రైతులకు ఉచితంగా భోజనం పెడుతున్న దాబా.. ఎక్కడంటే..?

గడిచిన 4 రోజులుగా ఢిల్లీ శివార్లలో రైతులు తిండి తినకుండా, నీళ్లు తాగకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్ని మార్గాల్లో బెదిరించినా రైతులు ఏ మాత్రం భయాందోళనకు గురి కాకుండా తమ ఆందోళనను శాంతియుతంగా తెలియజేస్తున్నారు. పోలీసుల ...

మాస్క్ ధరించని వారికి షాకింగ్ న్యూస్.. రూ.2000 ఫైన్…?

భారతదేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న సంగతి విదితమే. దేశంలో ప్రస్తుతం 40,000కు అటూఇటుగా కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ...

Page 2 of 2 1 2

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!