సాధారణంగా బైక్ పై వెళ్లే వాహనదారులు లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లు మరిచిపోయినా నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా చేసిన తప్పును బట్టి 100 రూపాయల నుంచి వేల రూపాయలు జరిమానా విధిస్తారు. అయితే ఒక వ్యక్తికి...
మద్యం ప్రియులకు గోవా పర్యాటక శాఖ భారీ ఝలక్ ఇచ్చింది. మద్యం ప్రియులు ఇకపై గోవా బీచ్ లలో మద్యం తాగకూడదని ఆదేశాలు జారీ చేసింది. 2021 కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం ప్రియుల...
భారతదేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న సంగతి విదితమే. దేశంలో ప్రస్తుతం 40,000కు అటూఇటుగా కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి...