ADVERTISEMENT

Tag: guntur

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తని.. ‘మాధురి’ స్కెచ్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! వెలుగులోకి సంచలన నిజాలు!

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోంది. భార్య అంటే ఇంటికి మహాలక్ష్మి అనుకుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఆ భార్యే కాలయముడు అయ్యింది. తన అక్రమ సంబంధానికి ...

Jagan gives Ambati Rambabu a key post..

అంబటి రాంబాబుకు కీలక పదవి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తిరిగి ఓ కీలక బాధ్యతను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ ...

గుంటూరులో జనసేనాని.. కాన్వాయ్ లో రెండు కార్లు ఢీ.. తప్పిన ప్రమాదం..

పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇటు సినీ రంగంలో.. అటు రాజకీయంగా తీవ్ర సంచలనంగా మారాయి. నటీనటులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. టికెట్లను ఆన్ లైన్ లో ఇవ్వడంపై తీవ్రంగా ...

మద్యం తాగి.. నడిరోడ్డుపై తన్నుకున్న మహిళలు..

‘మందు బాబులం.. మేము మందుబాబులం మందు కొడితే.. మాకు మేమే మహారాజులం’ అని సినిమాలో పాట లాగానే ఇక్కడ మందు కొట్టి నానా హంగామా చేశారు మహిళలు. హహారాజులం కాకుండా హహారాణులం అన్నట్లు వ్యవహరించారు. మందు తాగి రొడ్డుపైకి వచ్చి ఒకరినొకరు ...

బీటెక్ స్టూడెంట్ హత్య కేసులో మరో మలుపు.. విచారణలో సంచలన విషయాలు..!

బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. సీసీటీవీ ఫుటేజీ లో రమ్యను హత్య చేసే వీడియో ఇప్పటికే వైరల్ కాగా.. తాజాగా ఆ నిందితుడు ఆమెను చంపేందుకు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ...

ప్రియుడి మరణ వార్త విని విషపు గుళికలు మింగిన ప్రియురాలు!

సాధారణంగా ఇద్దరూ ప్రేమించుకున్నారంటే వారి పెళ్లికి అంగీకరించడానికి పెద్దలు ఒప్పుకోరు. ఈ విధంగా పెద్దలు ఒప్పుకోని నేపథ్యంలో ఆ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం లేదా తమ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకూడదనే భావనతో వారిరువురు కలిసి ఉండలేక చనిపోవాలనే ...

ప్రేమను నిరాకరించడంతోనే రమ్య హత్య_ పోలీసులు

రమ్య హత్య కేసు నిందుతుడు శశి క్రిష్ణ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. బిటెక్ చదువుతున్న రమ్యను ప్రేమకోసం వేధించేవాడని తెలిపారు. రమ్య పై దాడి జరుగుతుంటే పక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉండి ...

రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలి_ నారా లోకేష్

గుంటూరు జిల్లా దళిత యువతి రమ్య హత్య పై నారా లోకేష్ స్పందించారు. రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దిశ చట్టం వల్ల రాష్ట్రంలో ఒక్క ఆడపిల్లకు అయిన న్యాయం ...

గుంటూరు నగరంలో యువతి హత్య!

గుంటూరు నగరం లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ బీటెక్ యువతి హత్యకు గురైంది ఈ ఘటన కాకాణి పరామయ కుంటలో జరిగింది. రమ్య అనే యువతని గుర్తు తెలియని యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. కాగా హత్యకు గురైన యువతి నగరంలోని ...

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్.. లక్షల్లో మోసపోయిన 220 మంది..?

దేశంలో సంవత్సరం సంవత్సరానికి నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని పలు కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు, ముఠాలు చేస్తున్న మోసాలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 220 మంది నిరుద్యోగులు మోసపోయిన ...

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!