ప్రస్తుతం స్మార్ట్ఫోన్ లేకుండా రోజు గడవడం చాలా మందికి కష్టంగా మారింది. ఉద్యోగం, చదువు, వినోదం, సోషల్ మీడియా.. ఇలా ప్రతి పనికీ స్క్రీన్లపై ఆధారపడటం పెరిగిపోయింది. అయితే రోజుకు గంటల తరబడి మొబైల్, ల్యాప్టాప్, టీవీ స్క్రీన్లను చూడటం ఆరోగ్యంపై ...
ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట పండ్లు తినడం మంచిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే అన్ని రకాల పండ్లు ఖాళీ కడుపుతో తినడానికి సరిపోవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పండ్లు జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం ...
ఇటీవల కాలంలో చిన్న వయసు వారిలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొద్దిదూరం నడిచినా, మెట్లు ఎక్కినా లేదా తేలికపాటి పనులు చేసినా ఊపిరి సరిగా ఆడకపోవడం వంటి సమస్యలు చాలామందిలో కనిపిస్తున్నాయి. దీనిని చాలామంది ...
మహిళల్లో 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు ప్రారంభమవుతాయి. వాటిలో ముఖ్యంగా ఎముకల సాంద్రత తగ్గడం ఒకటి. చాలా మందికి ఈ విషయం గురించి ముందుగా అవగాహన ఉండదు. కానీ నిపుణుల ప్రకారం ఈ దశ నుంచి ...
చాలామంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేస్తున్నప్పటికీ దంత సమస్యలు మాత్రం తగ్గడం లేదు. పళ్ల పసుపుదనం, దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం రావడం, సెన్సిటివిటీ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బ్రష్ చేయకపోవడం కాదు.. సరైన ...